14, ఆగస్టు 2013, బుధవారం

పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌
కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు.. ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఇవాళ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఆంటోనీ కమిటీ భేటీ కానుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి